资讯
ఇప్పుడు మనం తెలుసుకోబోయేది దేశంలోనే అత్యంత చిన్న పేరు కలిగిన ఒక ప్రత్యేకమైన స్టేషన్ గురించి. ఇది కేవలం రెండు అక్షరాలు మాత్రమే ...
కర్నూలు జిల్లా మహానాడు వేదికగా టీడీపీ నాయకుడైన కె.ఈ. ప్రభాకర్ రాష్ట్ర మంత్రి టీ.జీ. భరత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జిల్లాలో మంత్రిగా ఉన్నా, వైసీపీ నాయకులతో వ్యాపారాలు చేస్తున్నాడని ఆరోపించారు. మహాన ...
తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. 500 మంది అన్నదాతలు చనిపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర వి ...
హైదరాబాద్లో ఓ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సులోకి ఎక్కి.. డ్రైవర్పై దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్లో కొత్తగా 413 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ డొల్ల పనులతో విమర్శలు ఎదుర్కొంటోంది. నిన్న కురిసిన భారీ వర్షానికి స్టేషన్ రూఫ్టాప్ నుంచి ప్లాట్ఫామ్లపైకి నీరు కార ...
దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అందులో భాగంగా బేగంపేట్ ఎయిర్పోర్టు కూడా ఇవాళే ప్రారంభమైంది.
మాదుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ రెడ్డి తన పార్టీ మంత్రులపై మినీ మహానాడులోనే గళమెత్తారు. “మేం ఏం పాపం చేశాం? మా నియోజకవర్గానికి నిధులు ఎందుకు ఇవ్వరు?” అని బహిరంగంగా నిలదీశారు. “మీ నియోజకవర్గ ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ...
ICICIలో 5 ఉచితం, తర్వాత ఆర్థిక సేవలకు రూ.21, ఇతర సేవలకు రూ.8.50 + GST.
తెలంగాణలో తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ...
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్), పూణే, హనుమంతప్ప నేతృత్వంలో, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ వద్ద 2009లో భారీ వరదల కారణంగా ఏర్పడిన 100 అడుగుల లోతు, 300 అడుగుల వెడల్పు, ...
ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి పండించిన రైతులు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దవుతుందని, లారీల కొరతతో ధర్నాలు చేస్తున్నారు.
一些您可能无法访问的结果已被隐去。
显示无法访问的结果