资讯

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మే 22 నుండి మే 28, 2025 వరకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచించింది, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్ ...
సరస్వతి నదీ పుష్కరాల సందర్భంగా నంద్యాల జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిఎం గంగాధర్ రావు తెలిపారు.
తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు జాపాలి హనుమాన్‌కు పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.
ప్రధాని మోదీ రాజస్థాన్‌లో పర్యటించారు. అక్కడ కర్ణిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు ...
అనంతపురం జిల్లా చైర్ పర్సన్ గిరిజమ్మ ఛాంబర్‌లో జగన్ ఫోటోపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే తొలగించి చంద్రబాబు ఫోటో ...
పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెప్పామన్నారు ప్రధాని మోదీ. రాజస్థాన్ బికనీర్‌లో పర్యటించిన మోదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణా మొత్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్య అరేబియాలో అల్పపీడనం బలపడడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, క ...
తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ఎవరినీ వదలిపెట్టమని హెచ్చరించారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం తర్వాత భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించడం ఆనవాయితీ. హనుమాన్ జయంతి సందర్భంగా అధిక ...
వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ జ్యూయిష్ మ్యూజియంలో వెలుపల ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది అయిన యారోన్ లిష్చిన్స్కీ మరియు సారా మిల్గ్రిమ్, నిశ్చితార్థం చేసుకోబోతున్న యువ జంటను,దుండగుడు ఎలియాస్ రోడ్రిగెజ్ చేత క ...
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఖాతాలో ఉన్న టాప్ 5 రికార్డ్స్ ఏంటో ఇప్పుడు ...